Exclusive

Publication

Byline

పత్తి కొనుగోలుకు సీసీఐ యాప్.. స్లాట్ బుక్ చేసేందుకు రైతులు ఈ వివరాలు ఇవ్వాలి!

భారతదేశం, సెప్టెంబర్ 23 -- రైతులు పత్తి అమ్ముకోవాలంటే మధ్యవర్తుల దోపిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటివాటికి చెక్ పెట్టేందుకు సీసీఐ కొత్త యాప్ విధానం తీసుకొచ్చింది. 'కపాస్ కిసాన్' యాప... Read More


సూదూర ప్రయాణికుల కోసం రైల్వే కొత్త సర్వీస్.. చర్లపల్లి-రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి వరకు పొడిగింపు

భారతదేశం, సెప్టెంబర్ 23 -- దక్షిణ మధ్య రైల్వే (SCR) చర్లపల్లి-రక్సౌల్-చర్లపల్లి ప్రత్యేక రైలు టెర్మినల్‌లో మార్పును ప్రకటించింది. దాని సేవలను తిరుపతి వరకు పొడిగించింది. ఈ కొత్త సర్వీస్ ఇప్పుడు సికింద్... Read More


ఆర్ఆర్ఆర్ కోసం భూసేకరణను వేగవంతం చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, సెప్టెంబర్ 23 -- రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్), ఇతర జాతీయ రహదారులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూమి కోల్పోయ... Read More


రాబోయే 2 రోజులు కోస్తా తీరంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా

భారతదేశం, సెప్టెంబర్ 23 -- బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని వలన రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు-మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఉత్త... Read More


మేడారం ఆలయ అభివృద్ధి జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం.. 100 రోజుల్లో పనులు పూర్తి చేయాలి : రేవంత్ రెడ్డి

భారతదేశం, సెప్టెంబర్ 23 -- మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మెుక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అభివృద్ధిపై అధికారులతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసగించారు. అభివృద... Read More


కెమికల్ ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయాలి.. ఉప్పాడలో మత్స్యకారులు నిరసన

భారతదేశం, సెప్టెంబర్ 23 -- కాకినాడ జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులు రొడ్డె్క్కారు. తీర ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీల నుంచి రసాయన వ్యర్థాల కారణంగా మత్స్య సంపద నశించి జీవనోపాధి కోల్పో... Read More


352 వంతెనల నిర్మాణానికి రూ.1432 కోట్లు అవసరం, వర్షాకాలం తర్వాత రోడ్లకు మరమ్మతులు : మంత్రి బీసీ జనార్ధన్

భారతదేశం, సెప్టెంబర్ 23 -- ఆంధ్రప్రదేశ్‌లో శిథిలావస్థకు చేరిన 352 వంతెనల స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని, ఇందుకు రూ.1432 కోట్లు కావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వంతెనలు... Read More


సీఆర్‌పీఎఫ్‌కు 200 సీఎస్ఆర్-338 రైఫిల్స్ సరఫరా చేయనున్న ఐకామ్-కారకాల్

భారతదేశం, సెప్టెంబర్ 23 -- కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్‌పీఎఫ్‌కు, హైదరాబాద్‌ కేంద్రంగా అధునాతన చిన్న ఆయుధాలను తయారు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ సంస్థ ఐ... Read More


అతడు ద్రోహి.. ఆయుధాలు అప్పగించాలి : మల్లోజుల వేణుగోపాల్‌కు మావోయిస్టు కేంద్ర కమిటీ హెచ్చరిక

భారతదేశం, సెప్టెంబర్ 23 -- మావోయిస్ట్ సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్‌పై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలు తీసుకుంది. మల్లోజుల ఆయుధాలు అప్పగించాలని స్పష్టం చేసింది. ఇటీవల సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ... Read More


ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు సెప్టెంబర్ 25న నియామక పత్రాలు అందజేత!

భారతదేశం, సెప్టెంబర్ 22 -- ఏపీ డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనున్నారు. ఈ నెల 25న ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అపాయింట్‌మెంట్ లెటర్స్ అందుకుంటారు. అమరావతి ఈ మేరకు కార్యక్రమం నిర్... Read More