Exclusive

Publication

Byline

mana isuka vahanam : మన ఇసుక వాహనం.. ఆన్‌లైన్‌లోనే నేరుగా మీరే బుకింగ్ చేసుకోవచ్చు!

భారతదేశం, ఏప్రిల్ 6 -- పారదర్శకతను మెరుగుపరచడం, అక్రమ కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా సిద్దిపేట జిల్లాలో ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం మన ఇసుక వాహనం పథకాన్ని ప్రవేశప... Read More


మైక్రో ఇరిగేషన్‌లో మనమే నెంబర్ వన్.. నీటిని నిల్వ చేస్తే సంపద సృష్టిస్తుంది : సీఎం చంద్రబాబు

భారతదేశం, ఏప్రిల్ 6 -- అనంతపురం జిల్లా యాడికిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. 'జలధార-నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నీరు మనందరికీ సర్వస్వం... దానిని సంరక్షించుకోడా... Read More


National Highways : తెలంగాణలోని జాతీయ రహదారులపై 1,535 బ్లాక్ స్పాట్‌లు

భారతదేశం, ఏప్రిల్ 6 -- తెలంగాణలోని జాతీయ రహదారులపై 1,535 బ్లాక్ స్పాట్‌లను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గుర్తించింది. వాటిలో 1259 బ్లాక్ స్పాట్‌లలో స్వల్పకాలిక మరమ్మతు పనులు పూర్తి కాగా, 516 బ్... Read More


ఆసుపత్రుల్లో ఇక గంటల తరబడి వేచి ఉండక్కర్లేదు.. తెలంగాణలోని ఆసుపత్రులలో హెల్త్ ఏటీఎంలు!

భారతదేశం, ఏప్రిల్ 5 -- రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఔట్‌పేషెంట్లు ఉండే ఆసుపత్రులలో హెల్త్ ఏటీఎంలు అని పిలిచే ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టింగ్ మెషీన్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.... Read More


On Site FIR : ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్.. బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు!

భారతదేశం, ఏప్రిల్ 5 -- పోలీసు సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా, తీవ్రమైన నేరాలను ఎదుర్కోవడానికి 'ఆన్-సైట్ ఎఫ్ఐఆర్' (ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్) విధానాన్ని అమలు చేస్తున్నట్లు వనపర్తి జిల్లా సూ... Read More


మూడు నెలల్లో 9,183 మంది గుండె జబ్బుల రోగులను కాపాడిన 108 సేవలు

భారతదేశం, ఏప్రిల్ 5 -- ఆంధ్రప్రదేశ్‌లోని 108 అత్యవసర సేవా విభాగాలు క్లిష్టమైన కేసులకు వేగంగా స్పందించి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గత మూడు నెలల్లో 9,183 మంది గుండె జబ్బుల రోగులను 10... Read More


Hyderabad : హైదరాబాద్‌లో హైకోర్టు జోన్-II భవనాలకు సీజేఐ శంకుస్థాపన

భారతదేశం, ఏప్రిల్ 5 -- రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హైకోర్టు జోన్-II భవనాల నిర్మాణానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు ప్ర... Read More


కాకినాడ వాసులకు షాక్.. బిల్డింగ్ ప్లానింగ్ ఛార్జీలు త్రీ టైమ్స్ పెంపు, లైసెన్సులకు డబుల్!

భారతదేశం, ఏప్రిల్ 5 -- కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ) బిల్డింగ్‌ ప్లాన్స్‌తో సహా వివిధ లావాదేవీలపై వసూలు చేసే రుసుమును భారీగా పెంచింది. బిల్డింగ్ ప్లాన్స్ ధర మూడు రెట్లు పెరగగా, వాణిజ్య లైసెన్స... Read More


Seasonal Guidelines : వేసవిలో పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి పాటించాల్సిన మార్గదర్శకాలు

భారతదేశం, ఏప్రిల్ 3 -- వేసవి కాలంలో పశువులను చూసుకోవాల్సిన విధానంపై పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర్ నాయుడు మార్గదర్శకాలు జారీ చేశారు. పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి, ఉత్పాదకతను మెరుగుపరచడా... Read More


LPG Cylinder : వామ్మో.. రాష్ట్రంలో డెలివరీ కావాల్సిన సిలిండర్ల సంఖ్య ఎన్ని లక్షలు తెలుసా?

భారతదేశం, ఏప్రిల్ 3 -- తెలంగాణలో ఎల్పీజీపై జనాల్లో ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఓ వైపు ప్రభుత్వం ఎల్పీజీ కొరత లేదని ప్రకటనలు జారీ చేస్తున్నా.. ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల స... Read More