Exclusive

Publication

Byline

Rail Parcel APP : ఫిబ్రవరి 25 నుంచి అందుబాటులోకి దక్షిణ మధ్య రైల్వే 'రైల్ పార్శిల్ యాప్‌'

భారతదేశం, ఫిబ్రవరి 24 -- పార్శిల్ సేవలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా డోర్ టు డోర్ పార్శిల్ బుకింగ్, డెలివరీని సజావుగా అందించడానికి దక్షిణ మధ్య రైల్వే(SCR) మొట్టమొదటిసారిగా రైల్ పార్శిల్ యాప్‌ను ప్రా... Read More


గాంధీ విగ్రహం ఏర్పాటు వద్దు.. సీఎం రేవంత్ రెడ్డికి గాంధీ మునిమనవడు రిక్వెస్ట్

భారతదేశం, ఫిబ్రవరి 24 -- మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ.. తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆయన చేసిన ట... Read More


1900 ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల ద్వారా 45,000 మంది ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య సేవలు

భారతదేశం, ఫిబ్రవరి 24 -- రాష్ట్రవ్యాప్తంగా 1900 ఎంప్యానెల్డ్ ఆసుపత్రులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ)కి చెందిన దాదాపు 45,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఉద్యోగుల ఆరోగ్య పథ... Read More


తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన దేవ్‌జీ.., మరో ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలు!

భారతదేశం, ఫిబ్రవరి 24 -- మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు నలుగురు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ అలియాస్ కుమ్మ దాదా, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ... Read More


మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడున్నారు? తెలిసిన ఆచూకీ.. నడవలేని స్థితిలో ఆ దేశంలో!

భారతదేశం, ఫిబ్రవరి 24 -- మావోయిస్టు పార్టీ ఛీఫ్‌గా చాలాకాలం బాధ్యతలు నిర్వర్తించిన గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ తెలిసింది. చాలా ఏళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దశాబ్దాలపాటు... Read More


తిరుపతిలో కల్తీ నెయ్యితో 20 కోట్లకుపైగా లడ్డూలు తయారు చేశారు.. ఏపీ అసెంబ్లీలో చర్చ

భారతదేశం, ఫిబ్రవరి 24 -- తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక చర్చను నిర్వహించింది. ఈ అంశం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. పవిత్రమైన సంప్రదాయం వివాదాస్పదంగా మారిందని తీవ్ర విచార... Read More


అరటి ధరలు అదుర్స్: శుభకార్యాల వేళ సామాన్యుల జేబుకు చిల్లు.. డజన్ ధర ఇదే!

భారతదేశం, ఫిబ్రవరి 24 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అరటి పండ్ల ధరలు పెరుగుతున్నాయి. దీనికి కారణం పెళ్లిళ్ల సీజన్ వస్తుండటం, సరఫరా తగ్గడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. మరో మూడు నెలలు ధరలు... Read More


TG Cabinet Decisions : ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

భారతదేశం, ఫిబ్రవరి 23 -- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగ... Read More


మార్చి 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. మార్చి 20న రాష్ట్ర బడ్జెట్‌

భారతదేశం, ఫిబ్రవరి 23 -- మార్చి 16 నుండి మార్చి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసింది. మార్చి 16న... Read More


మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలివే

భారతదేశం, ఫిబ్రవరి 23 -- మార్చి 16 నుండి మార్చి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసింది. మార్చి 16న... Read More